దేశంలో కొత్తగా 13,451 మందికి కరోనా

by సూర్య | Wed, Oct 27, 2021, 09:35 AM

ఇండియాలో గడిచిన 24 గంటల్లో 13,451 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 14,021 మంది కరోనా నుంచి కోలుకోగా, 585 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,42,15,653 కరోనా కేసులు నమోదు కాగా అందులో 3,35,97,339 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,55,653 మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,62,661 యాక్టివ్ కేసులున్నాయి.

Latest News

 
ఉత్తరాఖండ్‌- నేపాల్‌ సరిహద్దుల మూసివేత Tue, Apr 16, 2024, 02:04 PM
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు Tue, Apr 16, 2024, 01:30 PM
గురజాల జనసేన అభ్యర్ధి వైసీపీలోకి చేరిక Tue, Apr 16, 2024, 01:27 PM
ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్ Tue, Apr 16, 2024, 01:26 PM
సునీత చెప్పేవన్నీ అబద్దాలే Tue, Apr 16, 2024, 01:25 PM