ఆర్‌బీఐ దగ్గర మరో వెయ్యి కోట్లు అప్పు తీసుకున్నజగన్ సర్కార్

by సూర్య | Tue, Oct 26, 2021, 06:38 PM

మరో వెయ్యి కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. 7.2% వడ్డీతో ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన రుణ పరిమితిలో 10 వేల కోట్లు సెక్యూరిటీ బాండ్లను వేలం ద్వారా సమీకరించింది. మరో 500 కోట్లకు మాత్రమే ఏపీకి రుణ పరిమితి మిగిలి ఉంది. మళ్లీ అప్పు కోసం కేంద్రం దగ్గరకు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు వెళ్తున్నారు. నవంబర్ ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్ల కోసం నిధుల అన్వేషణను అధికారులు మొదలు పెట్టారు.

Latest News

 
కూటమి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలి Tue, Apr 16, 2024, 03:56 PM
జగన్‌ పై రాయి దాడి కేసులో నిందితులు అరెస్ట్ Tue, Apr 16, 2024, 03:56 PM
ఇక్కడే ఉంటూ.. విదేశాల్లో ఉన్నట్లు మోసం చేస్తున్న వ్యక్తి, అరెస్ట్ చేయాలంటున్న టీడీపీ నేతలు Tue, Apr 16, 2024, 03:55 PM
మహిళ మెడలో బంగారం చోరీ, పెనుగులాటలో మహిళకి గాయాలు Tue, Apr 16, 2024, 03:53 PM
రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసింది Tue, Apr 16, 2024, 03:53 PM