రాష్ట్రంలో అవినీతి భూకబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి : పురందరేశ్వరి

by సూర్య | Tue, Oct 26, 2021, 01:17 PM

బద్వేల్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అవినీతి భూకబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు. ఏపీకి పరిశ్రమలు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. అరాచక పాలనకు చెక్ పెడదామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తోందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్క పైసా కూడా ప్రజలకు ఇవ్వడం లేదని పురందరేశ్వరి పేర్కొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM