బాలుడిపై లైంగిక దాడి.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్

by సూర్య | Mon, Oct 25, 2021, 08:11 PM

బాలుడిని చంపిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. జిల్లాలోని కె.వి పల్లి మండలం, ఎగువ మేకలవారిపల్లిలో ఈ నెల 12వ తేదీన తేజేష్ రెడ్డి(8) అనే బాలుడు హత్యకు గురయ్యాడు. రెడ్డి హత్య కేసులో నిందితులు నందకుమార్ రెడ్డి అలియాస్ ఉదయ్‌ని కె.వి పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బాలుడిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. లైంగిక దాడిని బయటపెడతాడన్న భయంతోనే తేజేష్‌రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM