కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న ఎన్నిక

by సూర్య | Mon, Oct 25, 2021, 12:40 PM

కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు. ఇప్పటి వరకూ మేయర్‌గా ఉన్న సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం ఎన్నికలు నిర్వహించారు.

Latest News

 
నేడు పాతపట్నం నుండి నామినేషన్‌ దాఖలు చేయనున్న మామిడి గోవిందరావు Fri, Apr 19, 2024, 02:33 PM
అభివృద్ధి అంటే బూతులు తిట్టడం కాదు Fri, Apr 19, 2024, 02:32 PM
ప్రతి ఇంటికీ 4 సార్లు వెళ్లాలి Fri, Apr 19, 2024, 02:31 PM
అభ్యర్థుల మార్పు, కూటమిలో గందరగోళం Fri, Apr 19, 2024, 02:31 PM
ఎంఎస్‌ రాజుకు దక్కనున్న మడకశిర అసెంబ్లీ స్తానం Fri, Apr 19, 2024, 02:30 PM