ఎంపీ ల్యాడ్స్‌ నిధులపై వివరణ ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ!

by సూర్య | Sat, Oct 23, 2021, 07:43 PM

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఎంపీ ల్యాడ్స్‌ నిధులపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరింది. ఎంపీ ల్యాడ్స్‌ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు ఖర్చు చేశారని, చాలా చోట్ల ఇదే తరహాలో నిధులు వినియోగించారని కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం వివరణ కోరుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM