తెలుగుదేశం నేత పట్టాభి కి బెయిల్ మంజూరు

by సూర్య | Sat, Oct 23, 2021, 04:01 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి… పట్టాభి రామ్ కు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయిన పట్టాభి రామ్ కి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టు.ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న పట్టాభి కి.. ఎట్టకేలకు బెయిల్ లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది.

Latest News

 
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM
ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా Fri, Mar 29, 2024, 08:08 PM
చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత Fri, Mar 29, 2024, 08:06 PM
విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే Fri, Mar 29, 2024, 08:05 PM
షాలీమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి.. 5 గంటలకుపైగా నరకం Fri, Mar 29, 2024, 07:57 PM