by సూర్య | Sat, Oct 23, 2021, 04:01 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి… పట్టాభి రామ్ కు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయిన పట్టాభి రామ్ కి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టు.ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న పట్టాభి కి.. ఎట్టకేలకు బెయిల్ లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది.
Latest News