'పట్టాభి' ఇంటిపై దాడి కేసులో 11 మందిని అరెస్ట్

by సూర్య | Sat, Oct 23, 2021, 02:56 PM

టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో 10 మందిని పోలీసులు అరెస్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఇవ్వాలంటూ టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని పటమట పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఓట్‌ ఫర్‌ ఫ్యాన్‌ అంటూ సీఎం జగన్ ట్వీట్‌ Thu, Apr 25, 2024, 03:47 PM
వైసీపీలోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే Thu, Apr 25, 2024, 03:46 PM
ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి Thu, Apr 25, 2024, 03:43 PM
చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం. Thu, Apr 25, 2024, 03:43 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM