బద్వేల్ చేరుకున్న కేంద్రమంత్రి మురుగన్

by సూర్య | Sat, Oct 23, 2021, 12:13 PM

కేంద్ర పశుసంవర్థక, మత్స్య, స మాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ శనివారం బద్వేల్‌ చేరుకున్నారు. బద్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షో నిర్వహించనున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో ప్రజలనుద్దేశించి కేంద్ర మంత్రి మురుగన్ ప్రసంగించనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM