విశాఖ లో ఏసీబీ చిక్కిన విద్యుత్ ఏఈ

by సూర్య | Fri, Oct 22, 2021, 10:08 PM

కాంట్రాక్టర్ దగ్గరి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ ఏఈ దొరికిపోయాడు. రమణ అనే లేబర్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు నిమిత్తం ఎపీఈపీడీసీఎల్ ఏఈ 2 లక్షలు డిమాండ్ చేసాడు. దీంతో ఏసీబీ అధికారులను కాంట్రాక్టర్ సంప్రదించాడు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఏఈని రెడ్ హేండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Latest News

 
పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్ మాత్రం బీజేపీకి మద్దతిచ్చారు : షర్మిల Mon, Apr 22, 2024, 11:06 PM
ఏపీ డీజీపీని తప్పించాలని టీడీపీ ఫిర్యాదు Mon, Apr 22, 2024, 10:40 PM
రేపు పిఠాపురం లో నామినేషన్ వేయనున్న పవన్ కళ్యాణ్ Mon, Apr 22, 2024, 09:13 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసా, రెండు రోజుల పా Mon, Apr 22, 2024, 09:07 PM
ఇంటర్ విద్యార్థులకు ,,,,ఈ నెల 24 నుంచి ప్రత్యేక కోచింగ్ తరగతులు Mon, Apr 22, 2024, 09:02 PM