కడప రిమ్స్ ఆస్పత్రిలో భారీ చోరీ

by సూర్య | Sun, Jun 13, 2021, 12:22 PM

కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రి ఆడిటోరియంలో భారీ చోరీ జరిగింది. రూ. కోటి విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. కరోనా పేరుతో ఏడాది నుంచి ఆడిటోరియం ఓపెన్ చేయకపోవడంతో అధికారులు సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రిమ్స్ ఆడిటోరియంకు చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM