by సూర్య | Sat, Jun 12, 2021, 05:03 PM
మదనపల్లె- బెంగుళూరు మార్గంలో చీకిలబైలు చెక్ పోస్టు వద్ద కర్ణాటక మద్యం భారీగా పట్టుబడింది. టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న లక్షల రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని మదనపల్లె ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు చెందిన సురేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
Latest News