ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘన

by సూర్య | Sat, Jun 12, 2021, 01:07 PM

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో భక్తులు కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. కేశకండనశాల వద్ద క్యూ లైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. కనీసం భౌతికదూరం పాటించకుండా కరోనా నిబంధనలకు తూట్లు పొడిచారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆలయ అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీంతో పలువురు భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM