by సూర్య | Thu, Jun 10, 2021, 11:16 AM
కడప: సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నాలుగవ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరిలను సీబీఐ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. పులివెందులకు చెందిన మరి కొంతమంది అనుమానితులు నేడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
Latest News