రసాయనాలతో పాలు తయారీ.. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న పాల వ్యాపారి

by సూర్య | Tue, Jun 08, 2021, 12:23 PM

ఓ వ్యాపారి పాలను రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. చిత్తూరు జిల్లాలో సొరకాయల పేటలో పాలకేంద్రంపై ఆహార భద్రత అధికారి ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. నూనె, యూరియా, సల్ఫర్ వంటి రసాయనాలతో పాలను తయారు చేస్తున్నారని నిర్ధారించారు. 40 లీటర్ల కల్తీ పాలతోపాటు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. పాల కేంద్రం నిర్వహిస్తున్న సంజీవరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM