దయ్యం పట్టిందని కర్రలతో కొట్టిన భూత వైద్యుడు.. యువకుడు మృతి

by సూర్య | Mon, Jun 07, 2021, 10:59 AM

కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలిలో విషాదం చోటు చేసుకుంది. భూతవైద్యానికి నరేష్‌ అనే యువకుడు బలయ్యాడు. నరేష్ కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని అతని తల్లిదండ్రులు భూతవైద్యుడికి చూపించారు. నరేష్‌కు దయ్యం పట్టిందని భూత వైద్యుడు కర్రలతో కొట్టాడు. దీంతో ఆ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నరేష్ నేడు మృతి చెందాడు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM