ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత

by సూర్య | Tue, Jun 01, 2021, 11:27 AM

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే. 

Latest News

 
బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు Sat, Apr 20, 2024, 12:49 PM
టిడిపి జనసేన ను వీడి వైసీపీలో చేరిన వంద కుటుంబాలు Sat, Apr 20, 2024, 12:49 PM
పెద్దాపురంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు Sat, Apr 20, 2024, 12:49 PM
తణుకు అసెంబ్లీ స్థానానికి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు Sat, Apr 20, 2024, 12:48 PM
లోకేష్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నాడు Sat, Apr 20, 2024, 12:47 PM