కర్నూలులో వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

by సూర్య | Mon, May 31, 2021, 10:35 AM

వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని ప్యాపిలి మండలం బావిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు కల్పించే విషయంలో తలెత్తిన గొడవ ఘర్షణకు దారి తీసింది. వైసీపీ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 20 మందిపై కేసులు నమోదు చేశారు.

Latest News

 
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM
30న రామనారాయణం దశమ వార్షికోత్సవ వేడుకలు Thu, Mar 28, 2024, 04:00 PM
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అధిక ధరలు పన్నులు, అప్పుల బాధలే Thu, Mar 28, 2024, 03:56 PM