ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలు పై నేడు సీఎం జగన్ కీలక నిర్ణయం

by సూర్య | Mon, May 31, 2021, 09:50 AM

ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలు నేటితో ముగియనున్నాయి. ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన అనంతరం కోవిడ్‌పై సీఎం సమీక్షించనున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని కొనసాగిస్తారా లేక మరో గంట సడలింపు ఇస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM