ఏన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా బాలకృష్ణ స్వయంగా పాట పాడి అంకితమిచ్చారు

by సూర్య | Fri, May 28, 2021, 03:51 PM

ఏన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ శ్రీ రామ దండకం పాటను విడుదల చేశారు. బాలకృష్ణ స్వయంగా ఈ పాటను పాడారు. కాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా చేసుకుందామని చెప్పుకొచ్చారు బాలయ్య. పేదవారి వెన్నపూస తెలుగుజాతి వెన్నుపూస ఎన్టీఆర్ కు శ్రీ రామ దండకం అంకితమని బాలయ్య ఏకధాటిగా పాడి ఆలపించారు.కాగా అభిమానులు టిడిపి కార్యకర్తలు బాలయ్య పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంలో బాలయ్య శివశంకరీ పాట, అలాగే పైసా వసూలు మామ ఏక్ పెగ్ లా అంటూ కొన్ని పాటలను పాడారు. 

Latest News

 
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM
నామినేషన్ వేసిన కాసేపటికే కేసు.. టీడీపీ అభ్యర్థికి ట్విస్ట్ ఇచ్చిన అధికారులు Fri, Apr 19, 2024, 07:32 PM