ఆనందయ్య మందుకు అత్యవసర అనుమతివ్వాలి : చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు

by సూర్య | Fri, May 28, 2021, 02:03 PM

ఆనందయ్య మందుకు ఐసీఎమ్మార్, ఐఎంఏ వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఆనందయ్య మందుకు అనుమతి లభిస్తే లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. 2డీజీ ఔషధానికి అత్యవసర అనుమతి ఇచ్చిన ఐసీఎమ్మార్.. ఆనందయ్య మందుకు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని సౌందర్యరాజన్ ప్రశ్నించారు.

Latest News

 
గుంటూరులో రూ. 7, 62, 850 నగదు సీజ్ Fri, Mar 29, 2024, 08:28 PM
గుడ్ ఫ్రైడే ప్రార్ధనా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రజిని Fri, Mar 29, 2024, 08:27 PM
టీడీపీ తీర్థం పుచ్చుకున్న మల్లెల రాజేష్ నాయుడు, కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:25 PM
ఆలయంలో దొంగల బీభత్సం Fri, Mar 29, 2024, 08:22 PM
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM