అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టివేత

by సూర్య | Sat, Apr 10, 2021, 12:51 PM

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద బస్సులో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఈ నగదు,బంగారం దొరికింది. పట్టుబడిన సొమ్ము చెన్నైలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి చెందినదిగా గుర్తించారు. చేతన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM