చంద్రబాబు, లోకేష్ పై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

by సూర్య | Fri, Apr 09, 2021, 02:49 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ, దళితులను అవమానించేలా సోషల్ మీడియాలో టీడీపీ పోస్టింగ్ చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఎంపీ సురేష్, ఎమ్మెల్యేలు అనిల్, మేరుగ నాగార్జున డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Latest News

 
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM