by సూర్య | Fri, Apr 09, 2021, 02:49 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ, దళితులను అవమానించేలా సోషల్ మీడియాలో టీడీపీ పోస్టింగ్ చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఎంపీ సురేష్, ఎమ్మెల్యేలు అనిల్, మేరుగ నాగార్జున డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Latest News