మా నిర్ణయం సరైనదేనని రుజువైంది: చంద్రబాబు

by సూర్య | Wed, Apr 07, 2021, 11:51 AM

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పరిషత్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన స్పందించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని చెప్పారు. టిప్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదేనని రుజువైందన్నారు..


కోర్టుల మార్గదర్శకాలు ధిక్కరించడం సీఎం జగన్‌ మానాలని చంద్రబాబు హితవు పలికారు. ఎస్‌ఈసీ చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని. రబ్బర్‌ స్టాంపుగా మారకూడదన్నారు. పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడాది దాటిందని. కొత్త ఓటర్లకు అవకాశమిచ్చేలా మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Latest News

 
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM