స్టే పై అప్పీల్..రాత్రి విచారణ

by సూర్య | Tue, Apr 06, 2021, 05:40 PM

ఏపీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పు పై ఈసీ,ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లాయి. దీని పై రాత్రి విచారణ జరిగే అవకాశం ఉంది. కోడ్ అమలులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని టీడీపీ పిటిషన్ వేయగా హైకోర్టు విచారణ చేసింది. ఎల్లుండి 513 జెడ్పీటీసీ, 7,230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరగాల్సి ఉండగా హైకోర్టు స్టే విధించింది. డివిజన్ బెంచ్ ఎటువంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM