హోంమంత్రి సమక్షంలో వైసీపీలో చేరికలు

by సూర్య | Tue, Apr 06, 2021, 01:45 PM

ప్రత్తిపాడు మండలం తోకవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలో వైసీపీలో చేరారు. గుంటూరు సిటీ బ్రాడిపేటలోని హోంమంత్రి నివాసంలో తోకవారిపాలెం గ్రామానికి చెందిన స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థి యలగాల రామకృష్ణ, 20 కుటుంబాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హోం మంత్రి సుచరిత సమక్షంలో వైసీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా వారిని హోంమంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM