by సూర్య | Tue, Apr 06, 2021, 01:45 PM
ప్రత్తిపాడు మండలం తోకవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలో వైసీపీలో చేరారు. గుంటూరు సిటీ బ్రాడిపేటలోని హోంమంత్రి నివాసంలో తోకవారిపాలెం గ్రామానికి చెందిన స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థి యలగాల రామకృష్ణ, 20 కుటుంబాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హోం మంత్రి సుచరిత సమక్షంలో వైసీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా వారిని హోంమంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
Latest News