హైకోర్టుకు వెళ్లిన జనసేన..

by సూర్య | Sat, Apr 03, 2021, 11:59 AM

పరిషత్ ఎన్నికలు ఏపీలో రాజకీయ దుమారం రాజేస్తోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ జనసేన హైకోర్టుకు వెళ్లింది. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Latest News

 
పట్టణంలో ఆక్రమణలను తొలగించిన అధికారులు Thu, Apr 18, 2024, 03:18 PM
రాచర్ల ఫారంలో ఎన్నికల ప్రచారం Thu, Apr 18, 2024, 03:16 PM
నామినేషన్ల వేళ చీరాలలో పోలీసుల ఓవరాక్షన్ Thu, Apr 18, 2024, 03:15 PM
ఘనంగా శ్రీ సీతారాముల గ్రామోత్సవం Thu, Apr 18, 2024, 03:11 PM
కనిగిరి నేటి నుంచి దుకాణాలు బంద్ Thu, Apr 18, 2024, 03:01 PM