తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by సూర్య | Sat, Apr 03, 2021, 08:48 AM

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న దాదాపు 45 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. శుక్రవారం 44,717 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 24,291 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Latest News

 
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM
భూములు కాజేసేందుకు సోలార్ పాలసీ: సత్యకుమార్ యాదవ్ Thu, Apr 25, 2024, 12:50 PM