చిత్తూరులో ఏనుగుల బీభత్సం

by సూర్య | Thu, Apr 01, 2021, 09:24 AM

చిత్తూరు: యాదమరి మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. యాదమరి మండలంలోని బోధ గుట్టపల్లి పంచాయతీ పరిధిలోని తంజావూరుకు చెందిన దివ్యాంగుడు వెళ్లిగాన్ (45)పై ఏనుగులు దాడి చేశాయి. గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై గుంపుగా వచ్చిన ఏనుగులు దాడి చేయడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి..విచారణ చేపట్టారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM