అభివృద్ధి కోసమే 3 రాజధానులకు అనుకూలంగా తీర్మానం: బొత్స

by సూర్య | Wed, Mar 31, 2021, 05:44 PM

సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు సంబంధం ఏంటో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎలాంటి యాత్రలు చేసినా తమకు నష్టమేమీ లేదన్నారు. బీజేపీ మోసాలు, మాయలను ఎవరూ నమ్మరన్నారు. అభివృద్ధి కోసమే 3 రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశామని పేర్కొన్నారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుని కోర్టుకు వెళ్లాయన్నారు. ఏ క్షణమైనా పరిపాలన రాజధానికి వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM