by సూర్య | Wed, Mar 31, 2021, 05:44 PM
సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు సంబంధం ఏంటో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎలాంటి యాత్రలు చేసినా తమకు నష్టమేమీ లేదన్నారు. బీజేపీ మోసాలు, మాయలను ఎవరూ నమ్మరన్నారు. అభివృద్ధి కోసమే 3 రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశామని పేర్కొన్నారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుని కోర్టుకు వెళ్లాయన్నారు. ఏ క్షణమైనా పరిపాలన రాజధానికి వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
Latest News