అమరావతి ఉద్యమంలో ఆగిన మరో రైతు గుండె

by సూర్య | Wed, Mar 31, 2021, 08:45 AM

అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. కృష్ణాయపాలెంలో కారుమంచి లక్ష్మయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. లక్ష్మయ్య తన రెండు ఎకరాల 50 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారు. అమరావతి రాజధాని తరలిపోతుందని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అని మనోవేదనతో లక్ష్మయ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM