by సూర్య | Wed, Mar 31, 2021, 08:45 AM
అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. కృష్ణాయపాలెంలో కారుమంచి లక్ష్మయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. లక్ష్మయ్య తన రెండు ఎకరాల 50 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చారు. అమరావతి రాజధాని తరలిపోతుందని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అని మనోవేదనతో లక్ష్మయ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Latest News