by సూర్య | Thu, Mar 25, 2021, 04:49 PM
తిరుపతి లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. గతంలో రత్నప్రభ కర్ణాటక సీఎస్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
Latest News