by సూర్య | Thu, Mar 25, 2021, 03:02 PM
ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు జరగనున్నాయి. డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు డీడీవోగా పంచాయతీ ఈవో వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఈవో స్థానంలో వీఆర్వోను డీడీవోగా నియమించే ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే వీఆర్వోలను గ్రామ సచివాలయాలకు డీడీవోలుగా నియమించడాన్ని పంచాయతీ రాజ్ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
Latest News