గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు!

by సూర్య | Thu, Mar 25, 2021, 03:02 PM

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు జరగనున్నాయి. డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు డీడీవోగా పంచాయతీ ఈవో వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఈవో స్థానంలో వీఆర్వోను డీడీవోగా నియమించే ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే వీఆర్వోలను గ్రామ సచివాలయాలకు డీడీవోలుగా నియమించడాన్ని పంచాయతీ రాజ్ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM