by సూర్య | Thu, Mar 25, 2021, 02:08 PM
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను మాజీ మంత్రి ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం కలవనున్నారు. ఇటివలే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ రాజీనామా చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుbతన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాజకీయ ఒత్తిడితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవచ్చు అంటున్న గంటా రాజీనామాల ద్వారానే రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని అబిప్రాయం వ్యక్తం చేసారు.
Latest News