స్పీకర్ తమ్మినేని ని కలవనున్న గంటా శ్రీనివాసరావు

by సూర్య | Thu, Mar 25, 2021, 02:08 PM

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను మాజీ మంత్రి ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం కలవనున్నారు. ఇటివలే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ రాజీనామా చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుbతన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాజకీయ ఒత్తిడితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవచ్చు అంటున్న గంటా రాజీనామాల ద్వారానే రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని అబిప్రాయం వ్యక్తం చేసారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం Tue, Apr 23, 2024, 07:49 PM
జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబమే రిచ్.. రెండు ఫ్యామిలీల ఆస్తుల వివరాలివిగో Tue, Apr 23, 2024, 07:44 PM
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం, వసతి గదులను బుక్ చేస్కోండి Tue, Apr 23, 2024, 07:40 PM
విశాఖ‌ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణకి వ్యతిరేకమే Tue, Apr 23, 2024, 07:34 PM
వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో సీఎం జగన్ ముఖాముఖీ Tue, Apr 23, 2024, 07:33 PM