by సూర్య | Wed, Mar 24, 2021, 01:22 PM
గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ను తూర్పు నావికా దళం ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ ఆడ్మిరల్ అజేంద్ర బహుదుర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రితో బేటీ అయ్యారు.
Latest News