స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఢిల్లీలో సమావేశం

by సూర్య | Tue, Mar 23, 2021, 05:18 PM

వైసీపీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటైజషన్ పై రాష్ట్ర (ఎం పి) లు ఎమ్ వి వి సత్యనారాయణ, మిదున్ రెడ్డి, అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేట్ పరం కాకుండా చూడాలని, నిర్వాసితులు అందరకి ఉద్యాగాలు ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా వత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, వై మాష్టానప్ప, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM