నాడు - నేడు' మంచి అనుభూతినిస్తోంది: గౌతమ్ సవాంగ్

by సూర్య | Tue, Mar 23, 2021, 03:09 PM

గుంటూరు: సీఎం జగన్ తీసుకున్న నాడు - నేడు కార్యక్రమం చాలా మంచి అనుభూతినిస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పోలీస్‌శాఖలో కూడా నాడు - నేడు ద్వారా పోలీస్ స్టేషన్లను ఆధునీకరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగానే ఇలాంటి మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు. 1025 నేషనల్ అవార్డు, రివార్డులను ఏపీ పోలీసులు తీసుకోవడం జరిగిందన్నారు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాల ముందున్నారని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయన్నారు. కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి ఏపీ పోలీసులు సేవలు అందించారని గుర్తు చేశారు. మహిళా హోం మంత్రి ఆధ్వర్యంలో మహిళా సేఫ్టీకి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

Latest News

 
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM
భూములు కాజేసేందుకు సోలార్ పాలసీ: సత్యకుమార్ యాదవ్ Thu, Apr 25, 2024, 12:50 PM
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM