శ్రీశైలం వేద పాఠశాలలో మరో ఐదుగురు విద్యార్థులకు కరోనా

by సూర్య | Tue, Mar 23, 2021, 02:43 PM

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సర్కార్ అధికారులకు సూచించింది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శ్రీశైలంలోని వేద పాఠశాలలో తాజాగా మరో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. ఐదు రోజుల క్రితం ఇదే పాఠశాలలోని నలుగురు విద్యార్థులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఐదుగురికి కరోనా సోకడంతో మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక స్కూల్స్, కాలేజీల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM