న‌గ‌రి ఎమ్మెల్యే రోజా కంటతడి

by సూర్య | Tue, Jan 19, 2021, 08:08 AM

హైదరాబాద్ : తిరుపతిలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జరిగిన శాసనసభా కమిటీ సమావేశంలో సోమవారం ఆమె కంటతడి పెట్టారు. రోజా పేర్కొన్న కొన్ని అంశాలు కమిటీ పరిధిలోకి రావని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శాసనసభా హక్కుల కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని.. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించినట్లు కాకాణి తెలిపారు. 

Latest News

 
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం.. రైతుల ఆగ్రహం Thu, Apr 18, 2024, 07:56 PM
మనసు మార్చుకున్న కేఏ పాల్.. ఆ నియోజకవర్గంలో కూడా పోటీ Thu, Apr 18, 2024, 07:52 PM
రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీలోకి వెళుతున్న కీలక నేత Thu, Apr 18, 2024, 07:49 PM
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీతలకు కోర్టు కీలక ఆదేశాలు Thu, Apr 18, 2024, 07:36 PM
ఓ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అట్ట పెట్టెల్లో గుట్టు, పెద్ద ట్విస్టే ఇది! Thu, Apr 18, 2024, 07:33 PM