వ్యాక్సిన్ రావడం శుభ పరిణామం : మంత్రి బొత్స

by సూర్య | Sun, Jan 17, 2021, 10:27 AM

కరోనా వ్యా దేశంలో ప్రధానమంత్రి వెూదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డిలు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సందర్భంగా   ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు.  . ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా  26 వేల మంది పబ్లిక్, పైవేటు హెల్త్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ అందిస్తున్నామని వెల్లడించారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM