by సూర్య | Sun, Jan 17, 2021, 10:18 AM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 114 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటలుగా కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,85,824కు చేరింది.
Latest News