మద్యం మత్తులో భర్త ఘాతుకం..

by సూర్య | Sat, Jan 16, 2021, 02:02 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని భావన రుషి గుడి సమీపంలో మద్యం మత్తులో భార్యను ఓ భర్త కత్తితో పొడిచాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భావనారుషి గుడి దగ్గర గోపినాథ్, జ్యోతి దంపతులు నివాసముంటున్నారు. గోపినాథ్ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచాడు. దీంతో జ్యోతికి (24) తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జ్యోతిని గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్‌ Sat, Apr 20, 2024, 12:44 PM
పిఠాపురం నుండి వైసీపీలోకి భారీగా వలసలు Sat, Apr 20, 2024, 12:43 PM
రాజానగరం అసెంబ్లీ స్థానానికి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు Sat, Apr 20, 2024, 12:43 PM
అట్టహాసంగా రోజా నామినేషన్ Sat, Apr 20, 2024, 12:42 PM
కడప వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా వైయ‌స్‌ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు Sat, Apr 20, 2024, 12:42 PM