by సూర్య | Sat, Jan 16, 2021, 10:38 AM
నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా.. కృష్ణా మండల పరిధిలోని కీసర గ్రామంలో పరిటాల రాము ఆధ్వర్యంలో గురువారం గొర్రెల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గొర్రెల పోటీలు ఉత్సాహంగా ఊపందుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Latest News