నేడు నర్సరావు పేటకు ముఖ్యమంత్రి జగన్

by సూర్య | Fri, Jan 15, 2021, 08:40 AM

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరు పర్యటనకు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత జగన్‌ నర్సరావుపేట చేరుకోనున్నారు.కనుమ పండు పురస్కరించుకుని టీటీడీ, ఇస్కాన్‌ సంస్థలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తోన్న గోపూజ కార్యక్రమానికి ముఖ్యంత్రి హాజరవుతారు.ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నర్సరావుపేటలోని క్రీడా ప్రాంగణంలో గోపూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.


సీఎం పర్యటకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ సమీక్షించారు. నరసరావు పేటలో జరగనున్న కామధేను పూజ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. * ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు హోం శాఖ మంత్రి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM