by సూర్య | Fri, Jan 15, 2021, 07:55 AM
తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం 36,439 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 5 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 12,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు తిరుమలలో పార్వేటి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
Latest News