ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్

by సూర్య | Wed, Jan 13, 2021, 12:47 PM

ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీ ఠాకూర్‌ ప్రస్తుతం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్నారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఠాకూర్‌ గతంలో డీజీపీగా పనిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.

Latest News

 
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM
తెనాలిలో కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి Thu, Mar 28, 2024, 01:51 PM