పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ

by సూర్య | Wed, Jan 13, 2021, 09:49 AM

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతుల కోసం పందాల నిర్వాహకులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రహస్యంగా బరులు సిద్ధమయ్యాయి. ఏ క్షణమైనా అనుమతులు రావచ్చంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసు అధికారులతో పందాల నిర్వాహకులు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి కోసం ఉన్నత స్థాయి అధికారులతో వైసీపీ నేతలు మంతనాలు చేపట్టారు.

Latest News

 
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM
కంబదూరులో పిల్లవాడి కిడ్నాప్ యత్నం విఫలం Fri, Mar 29, 2024, 01:00 PM
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి Fri, Mar 29, 2024, 12:57 PM