టమోటాలను రోడ్డుపై పారబోసిన రైతులు

by సూర్య | Tue, Jan 12, 2021, 10:00 AM

కర్నూలు జిల్లా: దేవనకొండలో టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కిలో టమోటా ధర ముప్పై పైసలు పలకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రవాణా ఖర్చులు కూడా రావడం లేదని టమోటాలను రోడ్డుపై పారబోసారు. వ్యాపారులు సిండికేట్ అయి ధరలు అమాంతంగా తగ్గించారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కిలో టమోటా రూ.10 నుంచి 20 రూపాయలకు కొంటున్నారు. దీంతో ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM
30న రామనారాయణం దశమ వార్షికోత్సవ వేడుకలు Thu, Mar 28, 2024, 04:00 PM