by సూర్య | Sat, Jan 09, 2021, 09:16 AM
ఆంధ్రప్రధేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 319 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కాటుకు ఒకరు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 84వేల 489కి చేరగా, కరోనా మృతుల సంఖ్య 7127కు పెరిగింది.
Latest News