ఏపీలో కొత్తగా 319 కరోనా పాజిటివ్ కేసులు

by సూర్య | Sat, Jan 09, 2021, 09:16 AM

ఆంధ్రప్రధేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 319 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కాటుకు ఒకరు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 84వేల 489కి చేరగా, కరోనా మృతుల సంఖ్య  7127కు పెరిగింది.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM