by సూర్య | Fri, Jan 08, 2021, 12:12 PM
తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 2.23 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది . బుధవారం వచ్చిన మొత్తం ఆదాయాన్ని గురువారం లెక్కించగా ఈమేరకు ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు . గురువారం 36193 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని 14619 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు .
Latest News