శ్రీవారి హుండీ ఆదాయం రూ .2.23 కోట్లు

by సూర్య | Fri, Jan 08, 2021, 12:12 PM

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 2.23 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది . బుధవారం వచ్చిన మొత్తం ఆదాయాన్ని గురువారం లెక్కించగా ఈమేరకు ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు . గురువారం 36193 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని 14619 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు .

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM